పత్తి చేను చూసి గుండెపోటుతో రైతు మృతి | Sakshi
Sakshi News home page

పత్తి చేను చూసి గుండెపోటుతో రైతు మృతి

Published Sun, Nov 29 2015 3:13 PM

The farmer killed

ఎండిన పంట చూసి ఓ రైతు గుండె ఆగి పోయింది. వేముల పల్లి మండలంలో ఆదివారం ఉదయం భారీ శివలింగం(50) అనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఉదయం పొలానికి వెళిన్ల శివలింగం పత్తి చేను ఎండిపోవటం చూసి గుండె ఆగి అక్కడికక్కడే మృతిచెందాడు.



 

Advertisement
Advertisement