సీఈవోల సదస్సులో పాల్గొన్న మోదీ, ఒబామా | Sakshi
Sakshi News home page

సీఈవోల సదస్సులో పాల్గొన్న మోదీ, ఒబామా

Published Mon, Jan 26 2015 6:39 PM

India-US CEOs forum started

న్యూయార్క్: భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సు సోమవారం సాయంత్రం ఆరంభమైంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో ఈ సమావేశం జరుగుతోంది. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ,  అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత్, అమెరికాకు చెందిన 250  సీఈవోలు హాజరయ్యారు.

మోదీ మాట్లాడుతూ.. అన్ని సమస్యలకు సుపరిపాలనే పరిష్కారమని అన్నారు. వాణిజ్యంలో ఆధునికతపై తనకు, మోదీకి ఆసక్తి ఉందని ఒబామా అన్నారు.

Advertisement
Advertisement