టీడీపీపై ప్రజా వ్యతిరేకత వాస్తవమే: జేసీ | Sakshi
Sakshi News home page

టీడీపీపై ప్రజా వ్యతిరేకత వాస్తవమే: జేసీ

Published Tue, Aug 8 2017 1:40 PM

టీడీపీపై ప్రజా వ్యతిరేకత వాస్తవమే: జేసీ - Sakshi

అమరావతి: టీడీపీపై ప్రజా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నిక అంటే అందరికీ టెన్షన్ ఉంటుందని, నంద్యాలలో టీడీపీ గెలుస్తుందన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాతో మంత్రి అఖిలప్రియ టీవీ చర్చలో పాల్గొనకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బీజేపీతో మా బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ సీట్లు పెరగవని తాను ఎప్పుడో చెప్పానట్టు గుర్తు చేశారు. విలేకరులతో మాట్లాడిన ఆయన సీట్లు పెరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని చెప్పారు. 

Advertisement
Advertisement