పేకాట స్థావరంపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

Published Sun, Mar 1 2015 5:39 PM

police took a ride on a gambling gang

మహబూబ్ నగర్: పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా శంషాబాద్ మండలం గగన్‌పహాడ్‌లో ఆదివారం జరిగింది. వివరాలు..గగన్‌పహాడ్‌లో పేకాడ ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం రావటంతో వారు వెంటనే పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.29 వేల నగదు, ఎనిమిది సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
(శంషాబాద్)

Advertisement
Advertisement