సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
వైరా: ‘దేవుళ్ల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నావు.. అల్లం పండి స్తావో.. బెల్లం పండి స్తావో ఆ డబ్బులతో మొక్కులు చెల్లించు కో.. కానీ, దేవుడి పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తే రాజ్యాంగం ప్రకారం కేసు అవుతుంది.. జైలుకు పోవడం ఖాయం’అని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. మహాజన పాదయాత్ర మంగళవారం ఖమ్మం జిల్లా వైరాకు చేరుకుంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని మాట్లాడుతూ రూ.50 కోట్లు వెచ్చించి 150 గదులతో ఇల్లు నిర్మించుకోవడం కేసీఆర్ దొరతనానికి దర్పణం అని విమర్శించారు. మంత్రులు సైతం తనకు ఫోన్ చేసి పాదయాత్ర విజయవంతంగా సాగుతోం దని అంటున్నారని చెప్పారు.
అల్లమో.. బెల్లమో పండించి మొక్కులు తీర్చుకో
Published Wed, Feb 15 2017 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement