డేవిస్ కప్ ప్లే ఆఫ్ పోరులో భారత్ ఓటమి | Sakshi
Sakshi News home page

డేవిస్ కప్ ప్లే ఆఫ్ పోరులో భారత్ ఓటమి

Published Mon, Sep 15 2014 4:26 PM

India lose Play-off tie against serbia in Davis cup

బెంగళూరు: డేవిస్ కప్లో భారత్కు నిరాశ ఎదురైంది. ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-3తో సెర్బియా చేతిలో ఓటమి చవిచూసింది. భారత ఆటగాడు యుకీ భాంబ్రీ 3-6, 4-6, 4-6 స్కోరుతో ఫిలిప్ క్రజినోవిక్ చేతిలో ఓడిపోవడంతో భారత్కు ఓటమి తప్పలేదు. భారత్ వచ్చే ఏడాది ఆసియా/ఓసియానియా జోన్లో ఆడనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement