తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్

Published Sat, Apr 19 2014 3:09 PM

తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ - Sakshi

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. వారి దుందుడుకు వ్యవహారం పోలీసులు లాఠీఛార్జి చేసుకునేవరకు వెళ్లింది. తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకువెళ్లడానికి ప్రయత్నించారు.

పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో తెలుగు తమ్ముళ్లు పోలీసులపై చెప్పులు విసిరారు. దాంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement