సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కార్మికుల సమస్యల పరిష్కరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు అన్నారు. ఈనెల 8న నిర్వహించే హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం మహాసభ పోస్టర్ను మంగళవారం ఆయన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు.
మహాసభలో హోం మంత్రి నాయిని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రావు తదితరులు పాల్గొంటారన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.నారాయణ, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ఉపాధ్యక్షుడు వేముల మారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మాణిక్ రెడ్డి, నాయకులు కిరణ్, ప్రవీణ్, రాజరత్నం తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
Published Wed, Jul 5 2017 7:02 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- బావుంది కదా అని, రోజూ సోడా తాగేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement