మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం | Sakshi
Sakshi News home page

మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం

Published Thu, Jun 22 2017 9:38 AM

మంత్రి కాల్వ శ్రీనివాసులుకు మాతృ వియోగం - Sakshi

అనంతపురం:
రాష్ట్ర మంత్రి కాల్వ శ్రీనివాసులు మాతృమూర్తి గురువారం ఉదయం మృతిచెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కాల్వ పుల్లమ్మ(80) గురువారం ఉదయం కన్నుమూశారు.

ఆమె మృతిపై పలువురు మంత్రులు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement