- కంపెనీ వార్షిక నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: పెట్రోల్ బంక్ల నెట్వర్క్ను పూర్తిస్థాయిలో మళ్లీ ప్రారంభించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ యోచిస్తోంది. ఈ ఏడాది మార్చి కల్లా 300 పెట్రోల్ పంపులు పనిచేస్తున్నాయని, వచ్చే ఏడాది మార్చికల్లా మొత్తం 1,400 పెట్రోల్ పంపుల నెట్వర్క్ను మళ్లీ ప్రారంభించనున్నామని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. 2006లో పెట్రోల్ పంపుల నెట్వర్క్ను రిలయన్స్ ప్రారంభించింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలకు సబ్సిడీలు వచ్చినట్లు రిలయన్స్కు ఆ వెసులబాటు లేకపోవడంతో చాలావరకూ బంకుల్ని మూసేయక తప్పలేదు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్లపై నియంత్రణను తొలగించడంతో ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలకు సమానఅవకాశాలు కల్పించినట్లయింది.
వచ్చే మార్చి కల్లా పూర్తి స్థాయలో రిలయన్స్ పెట్రోల్ బంకులు
Published Mon, May 25 2015 3:27 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement