తిరుపతి ఉప ఎన్నిక బరిలో 13 మంది | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నిక బరిలో 13 మంది

Published Sat, Jan 31 2015 2:22 AM

Tirupati is one of the 13 by-election candidates

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో పోటీ అనివార్యమైంది. ఈ స్థానానికి శుక్రవారం నామినేషన్ల ఉసంహరణ అనంతరం 13 మంది బరిలో నిలిచారు.  తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ (టీడీపీ)  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా దివంగత వెంకటరమణ సతీమణి సుగుణమ్మను  ప్రకటించారు.   వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement