రూ. 550 కోట్లతో రాజధాని రహదార్లకు ప్రణాళిక
హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధానిలో ప్రయాణం శరవేగంగా సాగనుంది. ఎక్కడినుంచి ఎక్కడికైనా గంటలోనే చేరుకునేలా రహదార్లను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని అధికార యంత్రాంగం రూపొందిస్తోంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా రాజధాని రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. సీఆర్డీఏ పరిధిలోని 7,208 చ.కి.మీలలో ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రహదార్లకు సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ప్లాన్ రూపొందించింది. దీన్నిబట్టి ప్రాథమికంగా ఏయే రహదార్ల్లు ఎక్కడ ఉండాలనేదానిపై అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు.
ఎక్స్ప్రెస్, సెమీఎక్స్ప్రెస్ కాకుండా మిగిలిన రోడ్లను రూ.550 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. మొత్తం 869 కి.మీ మేర 115 రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేశారు. ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ రహదారుల్ని ఎన్.హెచ్.9, 5, 221లతో అనుసంధానిస్తారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో రెండు వేల కి.మీ రహదారుల్ని అభివృద్ధి చేస్తారు. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. మొత్తం రూ.3 వేల కోట్ల వరకు నిధులు బడ్జెట్లో కేటాయించారు. రాజధాని ప్రాంతంలోనే 1,000 కి.మీ మేర పీపీపీ విధానంలో రహదార్లను నిర్మించాలంటూ అధికారులకు ఆదేశాలందాయి.
గంటలోనే గమ్యానికి
Published Thu, May 28 2015 1:46 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- టీమిండియాకు హెడ్ కోచ్ కావలెను.. ఆ మాజీకి ఛాన్స్ దక్కేనా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- భారత్కు అమెరికా ‘ఆంక్షల’ హెచ్చరిక!
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
Advertisement