నవరత్నాలు ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం: గవర్నర్ అబ్దుల్ నజీర్ | Sakshi
Sakshi News home page

నవరత్నాలు ద్వారా బడుగు బలహీన వర్గాలకు సాయం: గవర్నర్ అబ్దుల్ నజీర్

Published Wed, Nov 1 2023 4:14 PM

వైయస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ మరియు రైతుభరోసా కేంద్రాలు అభినందనీయం. నవరత్నాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సాయం అందుతోంది -గవర్నర్ అబ్దుల్ నజీర్.