10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, Sep 4 2015 10:28 AM

ration rice caught in adilabad distirict

బెల్లంపల్లి: రైళ్లో అక్రమంగా తరలిసున్న 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట నుంచి బల్లార్శకు వెళ్తున్నరామగిరి ప్యాసింజర్‌లో అక్రమంగా బియ్యం తరలిసున్నారనే సమాచారంతో బెల్లంపల్లి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరలిస్తున్న వారిపై అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement