అర్థరాత్రి కేసీఆర్ ను కలవలేదు: ఎర్రబెల్లి | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి కేసీఆర్ ను కలవలేదు: ఎర్రబెల్లి

Published Tue, Sep 23 2014 12:04 PM

అర్థరాత్రి కేసీఆర్ ను కలవలేదు: ఎర్రబెల్లి - Sakshi

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ను తాను కలిశానని, కాని అర్థరాత్రి కాదని ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఆదివారం సాయంత్రం 15 మంది ప్రముఖులతో పాటు కేసీఆర్ ను కలిసినట్టు చెప్పారు. తనకు పార్టీ మారే ఉద్దేశంలేదని, టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.

ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మంచిది కాదని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కేసీఆర్ ను ఎర్రబెల్లి దయాకరరావు కలిశారని వార్తలు రావడంతో ఆయన వివరణ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement