కోల్కతా: భారత డేవిస్కప్ ఆటగాడు ప్రేమ్జీత్ లాల్ స్మారక జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 6–3, 6–3తో హైదరాబాద్కు చెందిన విష్ణువర్ధన్ను ఓడించాడు.
ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రామ్కుమార్ రామనాథన్ 6–3, 6–3తో జీవన్ నెదున్చెజియాన్పై, శ్రీరామ్ బాలాజీ 6–0, 6–0తో శశికుమార్ ముకుంద్పై, విజయ్ సుందర్ ప్రశాంత్ 6–3, 1–6, 6–1తో సిద్ధార్థ్ రావత్పై గెలిచారు. సెమీఫైనల్స్లో శ్రీరామ్ బాలాజీతో సాకేత్; రామ్కుమార్తో ప్రశాంత్ తలపడతారు.
సెమీస్లో సాకేత్
Published Fri, Dec 15 2017 12:44 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- బాలకృష్ణ-బాబీ కొత్త సినిమా గ్లింప్స్ విడుదల
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
- స్టార్ హీరో పేరు చెప్పి మోసం.. టాలీవుడ్ హీరోయిన్పై ఫిర్యాదు
- ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
- ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
- అమాంతం పెరిగిన చిరాగ్ ఫ్యాన్ ఫాలోయింగ్
- కెనడాలో భారత సంతతి యువకుడి హత్య!
- టీ20 ప్రపంచకప్ 2024లో తొలి వికెట్ డౌన్
- ఆ పదవే కావాలి.. పట్టుబడుతున్న పవన్?!
Advertisement