ముంబై: తమ గత మ్యాచ్లో ఏకంగా ఐదు గోల్స్తో రెచ్చిపోయిన ముంబై సిటీ ఎఫ్సీ శుక్రవారం నార్త్ఈస్ట్ యునెటైడ్ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది.డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో 0-2తో ఓడింది. 57వ నిమిషంలో కోకే నుంచి అందుకున్న పాస్ను గోల్ పోస్టుకు అతి సమీపం నుంచి టోంగా బంతిని నెట్లోకి పంపి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 72వ నిమిషంలో జుంగ్బర్గ్ గాయపడి మైదానం వీడాడు. అప్పటికేల సంఖ్య సరిపోయింది. దీనికి తోడు 75వ నిమిషంలో పావెల్ మోవ్స్ రెండో ఎల్లో కార్డ్కు గురై మైదానం వీడడంతో ముంబై జట్టు 9 మందితోనే ఆడాల్సి వచ్చింది. ఇక 90+2వ నిమిషంలో ఫెలిపే గోల్తో నార్త్ఈస్ట్ 2-0తో నెగ్గింది.
ఐఎస్ఎల్లో నేడు
ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ ఁ చెన్నైయిన్ ఎఫ్సీ
వేదిక: ఢిల్లీ
సమయం: రాత్రి 7 గంటల నుంచి
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్ 2,3
ముంబైపై నార్త్ఈస్ట్ గెలుపు
Published Sat, Oct 25 2014 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement