తొలి వికెట్ కోల్పోయిన ముంబై | Sakshi
Sakshi News home page

తొలి వికెట్ కోల్పోయిన ముంబై

Published Sun, Apr 19 2015 8:30 PM

తొలి వికెట్ కోల్పోయిన ముంబై

బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ టీమ్ 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్(12)  అవుటయ్యాడు. డేవిడ్ వీజె బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముంబై 6 ఓవర్లలో 48/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. సిమన్స్(27) ఉన్ముక్త్ చాంద్(1) క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
Advertisement