త్వరలో క్యాష్లెస్ ఇండియా.... | Sakshi
Sakshi News home page

త్వరలో క్యాష్లెస్ ఇండియా....

Published Sat, Feb 28 2015 11:59 AM

త్వరలో క్యాష్లెస్ ఇండియా.... - Sakshi

న్యూఢిల్లీ :  త్వరలో క్యాష్లెస్ ఇండియాను తయారు చేద్దామని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక నుంచి  నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారానే  జరిపేలా చూద్దామని ఆయన తెలిపారు.  నగదు లావాదేవీలన్నీ కార్డుల ద్వారా జరిగేలా ప్రోత్సహకాలు ఇస్తామన్నారు. నగదు లావాదేవీలు లేని  దేశం వైపు అడుగులు వేద్దామని జైట్లీ అన్నారు. నల్లధనం అరికట్టేందుకు డెబిట్, క్రెడిట్ కార్డుల ఉపయోగించేలా చూద్దామన్నారు. అలాగే జన్ధన యోజన ఖాతాదారులకు డెబిట్ కార్డులు సదుపాయం కల్పిస్తామన్నారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement