మరి న్యాయం కోసం హైకోర్టును ఎందుకు తరలించట్లే.. | Sakshi
Sakshi News home page

మరి న్యాయం కోసం హైకోర్టును ఎందుకు తరలించట్లే..

Published Sat, Jul 2 2016 2:20 PM

balka suman fires on chandrababu

హైదరాబాద్: 'పాలన కోసమే అమరావతికి సచివాలయాన్ని తరలిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరి న్యాయం కోసం హైకోర్టును ఎందుకు తరలించడం లేదు' అని  పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తజిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే.. ఏ జిల్లా కావాలో.. ఏ జిల్లా వద్దో క్లారిటీ లేదని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్న ఆయన.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు.

 

Advertisement
Advertisement