సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు మరో 200 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ గురువారం తెలిపారు. ఇదివరకు 130 రైళ్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాందేడ్-నిజామాబాద్ (07818) ప్రత్యేక రైలు ఈ నెల 17, 24 తేదీల్లో తెల్లవారుజామున 2 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరి అదే రోజు ఉదయం 3.45కి బాసర, 4.30కి నిజామాబాద్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో నిజామాబాద్-ఆదిలాబాద్ (07819) రైలు ఈ నెల 17, 24 తేదీల్లో ఉదయం 5.30కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 11కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్ (07820) ప్రత్యేక రైలు తిరిగి అదేరోజు మధ్యాహ్నం 12.30కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.28కి బాసర, 6.15కి నిజామాబాద్ చేరుతుంది. నిజామాబాద్-నాందేడ్ (07821) సాయంత్రం 7.50కి నిజామాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 8.28కి బాసర, 10.30కి నాందేడ్ చేరుతుంది.
నాందేడ్-నిజామాబాద్-ఆదిలాబాద్ (07822/07823) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో రాత్రి 11కి నాందేడ్ నుంచి బయలుదేరి రాత్రి 12.47కి బాసరకు, తెల్లవారు జామున 1.30కి నిజామాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో తెల్లవారు జామున 2కి నిజామాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 3.15కి బాసరకు, 8.30కి ఆదిలాబాద్ చేరుతుంది. ఆదిలాబాద్-నిజామాబాద్-నాందేడ్ (07824/07825) స్పెషల్ ట్రైన్ ఈ నెల 18, 25 తేదీల్లో ఉదయం 10కి ఆదిలాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25కి బాసరకు, సాయంత్రం 3.15కి నిజామాబాద్ చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4.15కి నిజామాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 7కి నాందేడ్కు చేరుతుంది. సికింద్రాబాద్-భద్రాచలం (07828/07829) స్పెషల్ ట్రైన్ ఈ నెల 19, 26 తేదీల్లో ఉదయం 11కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 5కి భద్రాచలం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 4.30కి భద్రాచలం నుంచి బయలుదేరి అదేరోజు రాత్రి 10.30కి సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-మంచిర్యాల (07830/07831) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 4.45కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అదేరోజు ఉదయం 10కి మంచిర్యాల చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో 13వ తేదీ నుంచి 26 వరకు సాయంత్రం 5.45కి మంచిర్యాల నుంచి బయలుదేరి రాత్రి 11.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మంచిర్యాల-కాజీపేట్ (07832/07833) ఈ నెల 13 నుంచి 26 వరకు ఉదయం 11.10కి మంచిర్యాల నుంచి బయలుదేరి అదేరోజు మధ్యాహ్నం 1.40కి కాజీపేట్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.10 కి కాజీపేట్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.45కి మంచిర్యాల చేరుతుంది.
పుష్కరాలకు 200 ప్రత్యేక రైళ్లు
Published Fri, Jul 3 2015 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement