నేడు, రేపు పులివెందులలో జగన్ పర్యటన | Sakshi
Sakshi News home page

నేడు, రేపు పులివెందులలో జగన్ పర్యటన

Published Mon, May 23 2016 5:01 AM

నేడు, రేపు పులివెందులలో జగన్ పర్యటన - Sakshi

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  జగన్‌మోహన్‌రెడ్డి సోమ, మంగళవారాల్లో వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. సోమవారం ఆయన తన తాత వైఎస్ రాజారెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంగళవారం అచ్చవెల్లిలో మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement