ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

Published Fri, Jun 24 2016 1:45 PM

burning of the Chief Minister effigy

విద్యుత్‌చార్జిల పెంపునకు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ..ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement