రైలు ఎక్కుతూ జారిపడి మహిళ మృతి | Sakshi
Sakshi News home page

రైలు ఎక్కుతూ జారిపడి మహిళ మృతి

Published Sun, Oct 4 2015 6:45 PM

Woman killed in Train accident

కదులు తున్న రైలు ఎక్కబోతూ... ప్రమాదవశాత్తు జారిపడి ఓ మహిళ మరణించింది. వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురుకు చెందిన ఒక మహిళ ఆదివారం మహారాష్ట్రలోని సాలీ రైల్వేస్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కుతూ మృతిచెందింది. గ్రామానికి చెందిన 25 మందితో కలిసి  తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా ఈప్రమాదం చోటుచేసుకుంది. మృతురాలు నాగపద్మావతి(39) అని తెలిసింది.  తోటి ప్రయాణికులు చైను లాగి రైలును ఆపి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement