కాశీపట్నం శివారులో వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

కాశీపట్నం శివారులో వ్యక్తి దారుణ హత్య

Published Fri, Feb 12 2016 12:05 PM

the brutal murder of a man at Kasipatnam outskirts

విశాఖపట్టణం జిల్లా అనంతగిరి మండలం కాశీపట్నం శివారులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు సత్యారావు(55) అనే వ్యక్తిని హతమార్చారు. అరటి తోటకు 20 వేల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ఇంటికి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి తలపై కర్రతో కొట్టారు. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. మడతునిది కాశీపట్నం సమీపంలోని జిన్నివలస గ్రామం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement