కిర్లంపూడి: ‘మా జాతికి స్వేచ్ఛ లేదు. నేను తీవ్రవాదిని కాదు, నాపై కేసులు ఉంటే ఇప్పుడే అరెస్ట్ చేయాల’ని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్టుబట్టారు. గాంధీ మార్గంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని పోలీసులను చేతులు జోడించి వేడుకున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని ముందే చెప్పామని, పోలీసులు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే యాత్ర మొదలు పెడతానని ముద్రగడ అన్నారు.
చలో అమరావతి పాదయాత్ర చేపట్టేందుకు ఈ ఉదయం 10 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయటకు వచ్చారు. 10.13 గంటలకు పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం తర్వాత 10.37 గంటలకు తన నివాసంలోని తిరిగి వెళ్లిపోయారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ముద్రగడను పోలీసులు గృహనిర్భంధం చేశారు.
మరోవైపు ముద్రగడకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపులు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జగ్గన్నపేటలో జాతీయ రహదారిపై పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కాపు నేతలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్ట్లు, నిర్బంధాలు, ఆంక్షలపై కలెక్టర్కు కాపు ఐక్య గర్జన న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. సాధారణ ప్రజలపై బైండోవర్ కేసులు పెట్టడం దారుణమని, పోలీస్ అధికారులు చట్టప్రకారం నడుచుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని, అక్రమ అరెస్ట్లు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటే ఆమరణదీక్ష చేస్తానని పశ్చిమగోదావరి జిల్లా కాపు సంఘం నేత చినిమిల్లి వెంకటరాయుడు హెచ్చరించారు.
‘నేను తీవ్రవాదిని కాదు..’
Published Wed, Jul 26 2017 3:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement