తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Thu, Nov 27 2014 6:03 AM

Devotees rush in tirumala

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.  స్వామి దర్శనానికి 24 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement