రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్‌ | A Pil filed in Supreme Court to challenge the division of the state | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్‌

Aug 22 2013 8:12 PM | Updated on Sep 2 2018 5:20 PM

రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్‌ - Sakshi

రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీంలో పిల్‌

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది.

న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని  న్యాయవాది పీవీ కృష్ణయ్య దాఖలు చేశారు.  సుప్రీం కోర్టు దీనిని సోమవారం విచారించనుంది.

ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజనపై స్పష్టత కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఈరోజు ఒక  ప్రజాప్రయోజ వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలోని ఇరుప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు.  పశ్చిమగోదావరి జిల్లాకు  చెందిన సూర్యనారాయణ ఈ  వ్యాజ్యం దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement