25న విపక్షాల తమిళనాడు బంద్‌.. భారీ బహిరంగ సభ | Sakshi
Sakshi News home page

25న విపక్షాల తమిళనాడు బంద్‌.. భారీ బహిరంగ సభ

Published Sun, Apr 23 2017 7:34 AM

రుణమాఫీ చేయాలంటూ ఢిల్లీలో 40 రోజులుగా తమిళ రైతులు చేస్తున్న ఆందోళన కొత్త బాట పట్టింది. శనివారం కొందరు రైతులు తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపారు. దీంతో వీరిపై ఢిల్లీ పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement