బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ ర్యాంప్పై నడుస్తూ ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యారు. కరీనా త్వరలో తల్లి కాబోతున్నారన్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్ ఈవెంట్లో ఆమె పాల్గొన్నారు. డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తులు ధరించి బెబో ర్యాంప్పై మెరిసి.. షో స్టాపర్గా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఆమె కళ్ల నిండా నీళ్లతో ఉద్వేగానికి లోనయ్యారు.
భావోద్వేగానికి గురైన స్టార్ హీరోయిన్
Published Tue, Aug 30 2016 8:13 AM
Advertisement
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement