-
వెంకట్రామయ్య కుటుంబానికి వైఎస్ జగన్ భరోసా
హైదరాబాద్ : గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం జంగమేశ్వరపాడులో హత్యకు గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త గుడిపాటి వెంకట్రామయ్య కుటుంబ సభ్యుల్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లాలో కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న వెంకట్రామయ్యను ప్రత్యర్థులు శుక్రవారం రాత్రి గొడ్డళ్లతో దాడిచేసి హత్య చేసిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
కోర్టుకు వెళ్లి వస్తుండగా దాడిచేసిన ప్రత్యర్థులు దుర్గి: కోర్టు వాయిదాకు వెళ్లి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కార్యకర్తను ప్రత్యర్థులు గొడ్డళ్లతో దాడిచేసి గుంటూరు జిల్లాలో శుక్రవారం రాత్రి హత్యచేశారు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామానికి చెందిన గుడిపాటి వెంకట్రామయ్య(29)తోపాటు మరికొంతమంది రెండు ద్విచక్ర వాహనాలపై వినుకొండలో కోర్టు వాయిదాకు హాజరై తిరిగి గ్రామం మీదుగా మాచర్ల వెళ్తున్నారు. ప్రత్యర్థులు గొడ్డళ్లు, కర్రలతో కాపుకాసి గ్రామంలోని బస్టాండుసెంటర్లో పాశవికంగా దాడిచేశారు. వెంకట్రామయ్యతోపాటు వస్తున్న మిగిలిన ఐదుగురు భయాం దోళనలతో పారిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వెంకట్రామయ్యను పోలీసులు ప్రైవేటు వాహనంలో మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దారిలోనే అతను మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. హత్యలను ప్రోత్సహిస్తున్నారు: పిన్నెల్లి మాచర్ల: వైఎస్సార్సీపీ నాయకుడు గుడిపాటి వెంకట్రామయ్యను టీడీపీ వర్గాలు కాపుకాసి దారుణంగా హత్య చేయటం హేయమని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖండించారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన మృతుని బంధువులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ... టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అత్యంత దారుణంగా హత్యలు చేయిస్తున్నారన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement