ధర రూ. 1,18,500-1,30,268
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్, స్పోర్ట్స్ బైక్స్ ప్రియుల కోసం ‘పల్సర్ ఆర్ఎస్ 200’ అనే సూపర్ స్పోర్ట్స్ బైక్ను మార్కెట్లోకి విడుదల చేసింది. లిక్విడ్ కూలింగ్, ఫ్యూయల్ ఇంజెక్షన్తో కూడిన 4 వాల్వ్స్ స్పార్క్ డీటీఎస్ఐ ఇంజన్ దీని సొంతం. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 141 కిలోమీటర్లు. దీనిలోని నాన్-ఏబీఎస్ వెర్షన్ ధర రూ.1,18,500గా, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వెర్షన్ ధర రూ.1,30,268గా (అన్ని ధరలు మహారాష్ట్ర ఎక్స్ షోరూం) ఉంది.
ఎలాంటి వేగంలోనైనా, రోడ్లపైనైనా బైక్ను బాగా కంట్రోల్ చే యటానికి ఏబీఎస్ ఉపయోగపడుతుంది. ఈ బైక్ ద్వారా తమ కంపెనీ లక్ష రూపాయలకు పైగా ధరున్న బైక్ను తొలిసారి మార్కెట్లోకి విడుదల చేసిందని బజాబ్ ఆటో మోటార్సైకిల్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ చెప్పారు. నెలకు 2,500 యూనిట్ల పల్సర్ ఆర్ఎస్ 200 బైకుల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు.
బజాజ్ సూపర్ స్పోర్ట్స్ ‘పల్సర్ ఆర్ఎస్ 200’ బైక్
Published Fri, Mar 27 2015 2:18 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ .?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement