* వరంగల్ ఎంపీ రాజయ్య కోడలు సారిక
హన్మకొండ, న్యూస్లైన్: తన భర్త మానసికంగా వేధిస్తూ.. ఏడాది వయసున్న కవల పిల్ల ల పోషణను పట్టించుకోవడం లేదని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక ఆరోపించారు. ఆదివారం హన్మకొండలోని ఎంపీ ఇంట్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తన కష్టాలను వివరించారు. తాను, ఎంపీ రాజయ్య కొడుకు అనిల్ పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నామని, మొదట్లో సఖ్యతగా ఉన్న తన భర్త తర్వాత మానసికంగా వేధించసాగాడని, అయితే అత్త మామలు సర్ది చెప్పడంతో అతనితో కలిసి ఉంటున్నానని వివరించారు.
తాను గర్భిణిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు యత్నించానని, అయినప్పటికీ వారిలో మా ర్పు రాలేదని తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసి సంపాదించిన సొమ్మంతా తన భర్తకే ఇచ్చానని, ఇప్పుడు పిల్లల పోషణ ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. కనీసం పాలడబ్బాలు, మందులు కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నానని వివరించారు.
వేధింపులపై హైదరాబాద్లో తాను కేసు పెట్టి ఇంటి కి వచ్చేలోగా తన పిల్లలను బయట వదిలివేసి వెళ్లారని, న్యాయం చేసేదాకా ఇక్కడే పోరాటం చేస్తానని చెప్పారు. తనను వేధించడం వల్లే కేసు పెట్టానని, ప్రభుత్వం, అధికారులను రాజకీయ పలుకుబడితో మేనేజ్ చేస్తున్నారని అన్నారు. న్యాయం చేయాలని, పిల్లల పోషణ, వారి చదువు, వైద్యం, రక్షణ బాధ్యతలకు తగిన హామీ ఇవ్వాలని కోరారు.
నన్ను వేధిస్తున్నారు.. న్యాయం చేయండి
Published Sun, Apr 27 2014 11:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement