జడేజాకు ఆరు వికెట్లు
ఉమేశ్ యాదవ్ సెంచరీ
రంజీ ట్రోఫీ రౌండప్
మొహాలీ: భారత వన్డే జట్టులోకి ఎంపికైన గుర్కీరత్ సింగ్ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్లో సత్తా చాటాడు. రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్లో గుర్కీరత్ (207 బంతుల్లో 201 నాటౌట్; 25 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం గీతాన్ష్ ఖేరా (102 నాటౌట్) సెంచరీ చేయడంతో పంజాబ్ తమ తొలి ఇన్నింగ్స్ను 5 వికెట్ల నష్టానికి 604 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. యువరాజ్ సింగ్ (23) విఫలమయ్యాడు. అనంతరం రైల్వేస్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.
రాజ్కోట్: రవీంద్ర జడేజా (6/27) చెలరేగడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో త్రిపుర తొలి ఇన్నింగ్స్లో 103 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్లో 307 పరుగులు చేసిన సౌరాష్ట్రకు 204 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అనంతరం ఫాలోఆన్లో త్రిపుర 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
నాగపూర్: భారత పేసర్ ఉమేశ్ యాదవ్ (119 బంతుల్లో 128 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) దూకుడైన బ్యాటింగ్తో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో విదర్భ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం ఒడిషా 2 వికెట్లకు 79 పరుగులు చేసింది.
మొరాదాబాద్: మొహమ్మద్ సైఫ్ (287 బంతుల్లో 198; 18 ఫోర్లు, 1 సిక్స్), సర్ఫరాజ్ ఖాన్ (164 బంతుల్లో 155; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఉత్తరప్రదేశ్ 5 వికెట్లకు 656 పరుగులు చేసింది.
గుర్కీరత్ డబుల్
Published Sat, Oct 3 2015 1:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు
ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్ పూర్తి
‘ఉపాధి’ కూలీలకు వసతులు కల్పించాలి
ఇవి ఆషామాషీ ఎన్నికలు కావు..
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకోవాలి
మరింత ఆలస్యంగా..?
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement