బీజింగ్: ఎప్పుడూ కారాలుమిరియాలు నూరే చైనా తొలిసారి భారత్పై ప్రశంసలు కురింపించింది. ఇస్రో చేసిన అద్భుత ప్రయోగంపట్ల అక్కడి మీడియా భారత్ను పొగడ్తల్లో ముంచెత్తింది. భారత్ నిజంగా చైనాకంటే కూడా గొప్ప పనిచేసిందంటూ అక్కడి పలు పత్రికలు వెల్లడించినట్లు రిపోర్టులు అందుతున్నాయి. వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ధరకే అంతరిక్షంలోకి పంపించే విషయంలో భారత్ తమ దేశం కంటే ముందు పడిందని చైనా మీడియా పేర్కొంది. భారత్ ను చూసి ఇక నుంచి తాము అంతకంటే వేగంగా ముందుకు వెళ్లాలని చైనా తమ శాస్త్రవేత్తలకు ఇప్పటికే సూచనలు ఇచ్చిందట.
భవిష్యత్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ విరివిగా అంతరిక్ష యాత్రలు చేపట్టడం ద్వారా, వాణిజ్య ఉపగ్రహాలను పంపించడం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా ఉండనుంది. ఇప్పటికే ఆర్థికాభివృద్ధిలో వేగంగా దూసుకెళుతున్న భారత్ ఇప్పుడు అంతరిక్ష సాహస యాత్రలు కూడా అద్భుతంగా ఇస్రో ద్వారా చేస్తోంది. ఇటీవల పీఎస్ఎల్వీ-సీ 37 రాకెట్ సహాయంతో ఒకేసారి 104 ఉపగ్రహాలను భారత్ ఒకేసారి పంపించి ప్రపంచదేశాలను తనవైపునకు దిప్పుకునేలా చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పలు దేశాల ప్రతినిధులు భారత్ రికార్డును కొనియాడుతుండగా తాజాగా చైనా కూడా స్పందించడం గమనార్హం. ‘భారత్ తాజాగా చేసిన ప్రయోగంతో వాణిజ్య ఉపగ్రహాలను అతితక్కువ ధరల్లోనే అంతరిక్షంలో ప్రవేశపెట్టగలమని నిరూపించింది. స్పేస్ బిజినెస్లో ప్రపంచ వ్యాప్తంగా తాము కూడా రేసులో ముందున్నామని భారత్ బాగా చూపించగలిగింది’ అని షాంఘై ఇంజినీరింగ్ సెంటర్ ఫర్ మైక్రోశాటిలైట్స్ డైరెక్టర్ జాంగ్ యోంగే అన్నారు.
చైనా నోట ‘వావ్ భారత్..’ అనే మాట
Published Mon, Feb 20 2017 3:12 PM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement