ఆత్మాహుతి దాడిలో ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

ఆత్మాహుతి దాడిలో ముగ్గురి మృతి

Published Thu, Aug 25 2016 1:17 PM

3 killed in Afghan suicide attack

అఫ్ఘానిస్థాన్‌లోని బాలక్‌ రాష్ట్రంలో తాలిబన్లు జరిపిన ఆత్మాహుతి దాడిలో ముగ్గురు పౌరులు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిజానికి తజ్కిర్గాన్ జిల్లాలో ఒక పార్లమెంటు సభ్యుడు లక్ష్యంగా ఈ దాడి జరిగిందని, అయితే ఇందులో అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు పార్లమెంటు సభ్యుడు ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు.

Advertisement
Advertisement