ఆఫ్ఘనిస్థాన్లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘనిస్థాన్లో బాంబు పేలుడు: ముగ్గురు మృతి

Published Tue, Apr 21 2015 4:09 PM

3 dies in car bomb blast

ఆఫ్ఘనిస్థాన్: ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్ ప్రావిన్స్ సమీపంలో కారు బాంబు పేలిన సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 17 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మృతుల్లో ఇద్దరు పోలీసులతో పాటు ఒక మహిళ ఉన్నారు.

Advertisement
Advertisement