సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజన, న్యాయాధికారుల సమస్యపై ఇప్పటిదాకా స్పందించని సీఎం కేసీఆర్ ఢిల్లీలో ధర్నా పేరుతో కొత్త డ్రామాకు తెర తీస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ లీగల్సెల్ చైర్మన్ సి.దామోదర్రెడ్డి విమర్శించారు. మంగళవారం విలేకరులతో వారు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయమూర్తులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తుంటే, న్యాయవాదులు ఆత్మబలిదానాలకు సిద్ధపడుతుంటే సీఎంకు ఇప్పుడు మత్తు దిగిందా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇస్తే, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ ఈ రెండేళ్ల నుంచి చిన్న హైకోర్టు విభజన కూడా ఎందుకు సాధించలేకపోయారని పొన్నం ప్రశ్నించారు. టీఆర్ఎస్కు న్యాయవాదుల జేఏసీ తొత్తుగా మారిందని, న్యాయమూర్తులను సస్పెండ్ చేసి తీవ్రస్థాయిలో వివాదానికి కారణమైన టీఆర్ఎస్ను న్యాయవాదులు ఎందుకు నిలదీయడం లేదని పొన్నం ప్రశ్నించారు. ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి, కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. గురువారం అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ధర్నా చేయాలని లీగల్సెల్ చైర్మన్ దామోదర్రెడ్డి పిలుపును ఇచ్చారు.
పీవీ జయంతి వేడుకలు: మాజీ ప్రధాని పీవీ నర్సింహ్మారావు జయంతి వేడుకలు గాంధీభవన్, నెక్లెస్రోడ్డులో ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ పీవీకి నివాళులర్పించారు.
కేసీఆర్ కు ఇన్నాళ్లకు మత్తు దిగిందా: పొన్నం ప్రభాకర్
Published Wed, Jun 29 2016 4:10 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
టీడీపీ అభ్యర్థి ఆఫీస్ను ముట్టడించిన మహిళలు
మదర్స్ డే స్పెషల్: 47 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్
రాజస్తాన్ను చిత్తు చేసిన చెన్నై.. ప్లే ఆఫ్స్ రేసులో మున్ముందుకు
చంద్రబాబు, ఈనాడు, ఆర్ టీవీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
గొప్ప మనసుకు చాటుకున్న అనంత్ అంబానీ.. ఏం చేసారో తెలుసా?
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
ప్రకాశం: ఎస్పీని కలిసిన బాలినేని, చెవిరెడ్డి
పల్నాడు జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ మూకలు
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement