హెచ్ఆర్సి చైర్మన్పై కేంద్రానికి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

హెచ్ఆర్సి చైర్మన్పై కేంద్రానికి ఫిర్యాదు

Published Tue, Sep 16 2014 8:29 PM

నిసార్ అహ్మద్ కక్రూ - Sakshi

హైదరాబాద్: రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి) చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రూపై న్యాయవాది అజయ్ కేంద్ర హొం శాఖకు ఫిర్యాదు చేశారు. కక్రూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అజయ్ ఫిర్యాదుకు  కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ నివేదిక సమర్పించాలని కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
**

Advertisement
Advertisement