స్టేషన్ మహబూబ్నగర్: ఏపీలోని అమరావతిలో ఈనెల 8, 9 తేదీల్లో వైఎస్సార్ సీపీ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షురాలు బీస మరియమ్మ తెలిపారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్లీనరీని కనివినీ ఎరుగని రీతిలో భారీస్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారని తెలిపారు. తెలంగాణలో పార్టీ నిర్ణయాత్మకశక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్లీనరీకి జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వెళుతున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్ హైదర్ అలీ, ట్రేడ్ విభాగం జిల్లా అధ్యక్షుడు వాజిద్, నేతలు సురేష్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.
8,9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ
Published Fri, Jul 7 2017 10:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement