జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ గంటరాయి గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. గ్రామానికి చెందిన వంతాల చందర్రావు(25), బాలన్న(35) బావాబామ్మర్థులు. వీరి మధ్య భూమి విషయంలో ఈ మధ్య గొడవ జరుగుతోంది. అలాగే వీరి పొలం వద్ద భూమి దున్నుతుండగా శుక్రవారం గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన బాలన్న, చందర్రావును గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన చందర్రావు అక్కడికక్కడే మరణించాడు. సంఘటనాస్థలాన్ని సీఐ విజయ్కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
గంటరాయిలో వ్యక్తి దారుణ హత్య
Published Fri, Sep 23 2016 1:51 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
పవర్ కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖపై చర్చ
IAS కూతురికి IPS తండ్రి సెల్యూట్
బ్రిటన్ ఒపీనియన్ పోల్స్.. ప్రధాని రిషి సునాక్ ఓటమి?
టీసీఎస్కు షాక్!.. రూ.1600 కోట్ల జరిమానా
రెచ్చిపోతున్న పచ్చ మూకలు
T20 World Cup 2024: చెలరేగిన బ్రూక్.. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్ గెలుపు
లోకేశ్ కనకరాజ్పై రజనీ ఆగ్రహం?
ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Rasi Phalalu: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు..వ్యవహారాలలో విజయం!
యూపీలో మహిళా చోరులు!
తప్పక చదవండి
- యూపీలో మహిళా చోరులు!
- బెంగాల్లో హింసపై బీజేపీ కమిటీ
- 18న పీఎం కిసాన్ నిధుల విడుదల
- దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా మళ్లీ రామఫోసా
- ఏపీలో విస్తారంగా వానలు
- గ్రామాల్లో ఉండాలంటే మేము చెప్పినట్లు చెయ్యాలి
- పవన విద్యుత్తుకు రాష్ట్రమే బెస్ట్
- తాగునీటిలో విష ప్రయోగం
- పాలకుల రైతాంగ వ్యతిరేక విధానాలపై పోరాడాలి..
- SKY IS THE LIMIT: నాన్న ఇచ్చిన రెక్కలు
Advertisement