జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రజిత
నిర్మల్అర్బన్: నిజమైన తెలంగాణ కళాకారులను జిల్లా యంత్రాంగం గుర్తించకపోవడం విచారకరమని తెలంగాణ జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎట్టెం రజిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్తుంటే జిల్లాలో మాత్రం దానికి విరుద్ధంగా ఉందన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కళాకారులకు ఇచ్చే అవార్డుల ఎంపికలో పారదర్శకత లోపించిందన్నారు. కళాకారులను విస్మరించారని పేర్కొన్నారు. జేసీ అన్నీ తానై అనర్హులకు అ వార్డులు ఎంపిక చేశారని ఆరోపించారు. కళాకారులకు ఇచ్చే ప్రోత్సాహం ఇదేనా? అని ప్రశ్నించారు. సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీని వాస్ కృష్ణస్వామి, కోశాధికారి జున్ను అనిల్, చిందు కళాకారులు లచ్చారాం, గంగాధర్, రాజేశ్వర్, సుదర్శన్, మహేష్, రామస్వామి, పరమేష్ పాల్గొన్నారు.
కళాకారులకు ఇదేనా ప్రోత్సాహం?
Published Sat, Jun 3 2017 3:52 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఇసుక అక్రమ తరలింపు కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రైల్వే గేట్ తగిలి ఒకరికి తీవ్ర గాయాలు
కేసీఆర్ ఆత్మ విమర్శ చేసుకోవాలి: మండవ
చోరీ కే సులో ఇద్దరి అరెస్టు
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
వీడిన మిస్సింగ్ మిస్టరీ
వరుస నష్టాలకు బ్రేక్
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.8 శాతం
వీక్షకులను ఇలా పెంచుకోవాలనుకోవడం కరెక్ట్ కాదేమో సార్!
తప్పక చదవండి
Advertisement