► గరిమెనపెంట భూముల్లో అక్రమాలు జరిగాయని నివేదిక అందింది
► కలెక్టర్ ముత్యాలరాజు
రాపూరు(వెంకటగిరి): రాపూరు మండలంలోని గరిమెనపెంట గ్రామంలోని సర్వే నంబర్ 75–2ఏలోని 550 ఎకరాల భూముల్లో అక్రమాలు జరిగినట్లు నివేదిక అందిందని, రెండు రోజుల్లో అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. రాపూరు తహసీల్దార్ కార్యాలయాన్ని, గుండవోలు పునరావాస కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరిమెనపెంట భూములపై గూడూరు ఆర్డీఓ అరుణ్బాబుతో విచారణ చేయించామని తెలిపారు.
ఆయన ఇచ్చిన నివేదికలో అక్రమాలు జరిగినట్లు తేలిందన్నారు. రెండు రోజుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గుండవోలు పునరావాస కేంద్రానికి సంబంధించి 148 ఎకరాల్లో 888 మందికి ఇళ్ల స్థలాలు అందించామని తెలిపారు. ఈ స్థలం గతంలో ఎస్ఎఫ్ఆర్ రీసార్ట్స్ వారి ఆ«ధీనంలో ఉన్నప్పుడు తెలిపారు. వారు తమ స్థలంలో అభివృద్ధి చేస్తామని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ స్థలం వివరాలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు.
పునరావాస కేంద్రంలో త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. గ్రామస్తులు తమకు విద్యుత్ కనెక్షన్ అందించలేదని, విద్యుత్ సరఫరా ఇస్తే వెంటనే ఇళ్లు నిర్మించుకుంటామని కలెక్టర్కు తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణారావు, సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.
అక్రమార్కులపై చర్యలు
Published Tue, Jun 20 2017 9:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గంజాయి విక్రయదారుడి అరెస్టు
విద్యార్థుల్లో ఆలోచనాశక్తి పెరగాలి
ముమ్మరంగా వాహన తనిఖీలు
ఇద్దరి ప్రాణాలు బలిగొన్న అతివేగం
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
పూరీ కాల్చి.. ఓటు అభ్యర్థించి
ఓటరు చీటీ.. సమాచారం కోసమే
కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు
నేలకొరిగిన విప్లవ కెరటం..
చింతపండు బస్తాల మధ్య గంజాయి రవాణా..
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement