హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రతిదానికి గొడవ చేయాలని చూస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. శ్రీశైలం జలాశయంలో మొదట కుడి గట్టు నుంచి, తర్వాత ఎడమ గట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారని తెలిపారు. ఎడమ, కుడి గట్టు ఉత్పత్తి తక్కువగా ఉంటే స్పిల్ వే ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చన్నారు. మిగులు జలాలు ఉంటే ఎస్ ఎల్ బీసీకి ముందుగా విడుదల చేయాలన్నారు. 854 అడుగులకు దిగువకు నీటి మట్టం ఉంటే సాగర్, కృష్ణా డెల్టాకు విడుదల చేయాలన్నారు.
మిగులు జలాలు ఉన్నప్పుడు మాత్రమే ఎడమగట్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే విధానం ఉండాలన్నారు. మిగులు జలాలు లేనప్పుడు 11 వేల క్యూసెక్కుల మాత్రమే వినియోగించాలని చంద్రబాబు చెప్పారు.
ప్రతిదానికి గొడవేనా?: చంద్రబాబు
Published Wed, Oct 22 2014 5:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement