రూ.15 వేల కోట్లకు రూ.2,800 కోట్లే ఇచ్చారు: సీఎం
సాక్షి, విజయవాడ/సాక్షి, గుంటూరు: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నామమాత్రంగానే సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినవి రాలేదన్నారు. ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా బ్రహ్మణపల్లిలో నీరు- చెట్టు, నడికుడిలో పంట-సంజీవిని కార్యక్రమాల్లోను, గుంటూరులో జలవనరులు, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో జరిగిన నీరు-ప్రగతి కార్యగోష్టిలోను ప్రసంగించారు. విభజన చట్టం మేరకు కేంద్రం రాష్ట్రానికి రూ.15 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.2,800 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. చట్టంలో ఉన్నవన్నీ అమలు చేయాలని ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. జూన్ మొదటి వారంలో కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చి ముందస్తుగా పంటలు వేసుకునే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. రూ.200 కోట్లతో లక్ష ఎకరాల విస్తీర్ణంలో వర్షాభావం ఉన్నచోట రెయిన్ గన్లను ఏర్పాటుచేసి ఆ నీటితో పంటల్ని కాపాడతామని చెప్పారు.
కేంద్ర సహకారం అంతంతే
Published Sat, Apr 30 2016 3:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement