అసెంబ్లీ 4 గంటలకు వాయిదా | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ 4 గంటలకు వాయిదా

Published Mon, Dec 22 2014 2:29 PM

andhra pradesh assembly adjourned to 4pm

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. 4 గంటలకు అసెంబ్లీ మళ్లీ సమావేశంకానుంది.

సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశంలో రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగింది. చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement