వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ

Published Tue, Mar 31 2015 7:07 AM

10 injured in YSRCP and TDP leaders attack each other

ప్రకాశం (పొన్నలూరు): ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో టీడీపీ - వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఏర్పడిన వివాదంతో రెండు వర్గాల వారు సోమవారం రాత్రి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. శ్రీరామ నవవి వేడుక సందర్భంగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కందుకూరు ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement