అరాచక పాలనకు చరమగీతం పాడాలి | Sakshi
Sakshi News home page

అరాచక పాలనకు చరమగీతం పాడాలి

Published Mon, Jun 26 2017 6:12 AM

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని, సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, త్వరలోనే తెలుగుదేశం పార్టీని పాతాళంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు పునరుద్ఘాటించారు.

Advertisement
Advertisement