భ్రమలు తొలగిపోయాయ్..! | Sakshi
Sakshi News home page

భ్రమలు తొలగిపోయాయ్..!

Published Tue, Sep 1 2015 7:42 AM

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement
Advertisement