భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దాదాపు 18 ఏళ్లు శ్రమించి రూపొందించిన భారీ రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్3–డీ1ని అంతరిక్షంలోకి ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని జూన్ 5న సాయంత్రం 5.28 గంటలకు షార్ నుంచి చేపట్టేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ ఉపగ్రహ వాహకనౌకకు సంబంధించి సాలిడ్ స్టేజ్ అసెం బ్లింగ్ భవనం(ఎస్ఎస్ఏబీ)లో మూడు దశల రాకెట్ అనుసం ధానం పూర్తిచేసి.. శనివారమే ప్రయోగవేదిక(ఉంబ్లికల్ టవర్)కు అనుసంధానించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
అంతరిక్షంలోకి ‘ఇస్రో బాహుబలి’!
Published Wed, May 31 2017 4:46 PM
Advertisement
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement